Back to feed
ఛత్తీస్గఢ్లో దారుణం: నేత సజీవదహనం
Rohit Jun 18, 2026 8:59 AM అల్ ఇండియా 5 views2 days ago

ఛత్తీస్గఢ్లో ఇసుక తవ్వకాల వివాదం ముదిరి, మాజీ ప్రెసిడెంట్ భరత్ సింగ్ సహా ముగ్గురు సజీవదహనమయ్యారు. కారును అడ్డగించి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఈ ఘటన కొరియా జిల్లాలో కలకలం రేపింది.
నిందితుల్లో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మృతుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరగా, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...



