Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల ముగింపునకు చెక్: పంజాబ్‌లో భారీ కసరత్తు షురూ

వినయ్ కుమార్ Jun 24, 2026 9:40 AM అల్ ఇండియా 3 viewsabout 14 hours ago
ఓటర్ల ముగింపునకు చెక్: పంజాబ్‌లో భారీ కసరత్తు షురూ - Udayam Digital
పంజాబ్‌లో సరికొత్త ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రేపటి నుంచే అధికారికంగా ప్రారంభం కానుంది. రేపటి నుండి వచ్చే నెల 24 వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిందిత మిత్ర తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓట్ల మ్యాపింగ్‌కు, ఓట్ల తొలగింపునకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాకపోయినా ఓటు హక్కు రద్దు కాబోదని ప్రజలకు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...