వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యాహ్న భోజనంలో పెను మార్పులు
భవేష్ కుమార్ Jun 24, 2026 9:56 AM అల్ ఇండియా 3 viewsabout 14 hours ago

పశ్చిమ బెంగాల్ మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లను తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పథక బాధ్యతలను పూర్తిగా శాకాహార సంస్థ అయిన ఇస్కాన్కు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందని టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పిల్లల పోషకాహారానికి, వారిని ఆకర్షించడానికి ఎంతో ఉపయోగపడే కోడిగుడ్లను మెనూ నుండి పూర్తిగా తొలగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...