వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు వివాదం: అసలేం జరిగింది
రూపేష్ గౌడ్ Jun 24, 2026 8:50 AM అల్ ఇండియా 2 viewsabout 15 hours ago

కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు కుల వివక్ష వ్యాఖ్యల వివాదంపై పంజాబ్ ఎస్సీ కమిషన్ ముందు హాజరయ్యారు. ధురిలో పోలీసులతో జరిగిన వాగ్వాదంలో తాను కొన్ని అనాలోచిత వ్యాఖ్యలు చేశానని ఆయన అంగీకరించారు.
మరుసటి రోజే తాను క్షమాపణలు చెప్పానని, కమిషన్ దీనిని సుమోటోగా స్వీకరించిందని బిట్టు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన వివాదంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...