వార్తలకు తిరిగి వెళ్లండి
మాదకద్రవ్యాల నిరోధక సదస్సుకు కేంద్ర హోంమంత్రి
రూప దేవి Jun 24, 2026 11:15 AM అల్ ఇండియా 1 viewsabout 13 hours ago

కేంద్ర హోంమంత్రి అమిత్ షా 26న న్యూఢిల్లీలో 10వ ఎన్సీఓఆర్డీ (NCORD) సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దేశవ్యాప్త వ్యూహాలను సమీక్షించి, కఠిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఈ సందర్భంగా ఆయన 'నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ 2026-2029' డాక్యుమెంట్ను విడుదల చేస్తారు. అలాగే, రూ. 6,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల విధ్వంస కార్యక్రమాన్ని ప్రారంభించి, దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తారు.
Comments
Loading comments...