వార్తలకు తిరిగి వెళ్లండి
భార్య ఊబకాయంపై కోపంతో దారుణ హత్య

భార్య లావుగా మారిందని తీవ్ర అసహనానికి గురైన ఓ భర్త, ఆమెను దారుణంగా కడతేర్చిన ఉదంతం కర్ణాటకలోని ధార్వాడ జిల్లాలో వెలుగుచూసింది.
పిల్లలు పుట్టాక బరువు పెరిగిన ప్రియాంకతో భర్త బసవరాజ్ తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఆమె గొంతునులిమి హత్య చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...