వార్తలకు తిరిగి వెళ్లండి
నేటి నుంచే అమరనాథ్ యాత్ర ప్రారంభం

హిమాలయాల్లోని అమరనాథ్ గుహాలయ సందర్శనకు వెళ్లే యాత్రికుల తొలి బృందాన్ని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఈ 57 రోజుల వార్షిక యాత్ర కోసం ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...