వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్. జైశంకర్ అధ్యక్షతన న్యూఢిల్లీలో రెండు రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నేడు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు వివిధ దేశాల ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
సభ్య దేశాల మంత్రులు ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. ప్రపంచ పాలనలో సంస్కరణలు, పరస్పర సహకారంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
Comments
Loading comments...

