Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెహ్రూపై భాజపా ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కిరణ్ కుమార్ Jun 24, 2026 7:28 AM అల్ ఇండియా 9 viewsabout 17 hours ago
నెహ్రూపై భాజపా ఎంపీ సంచలన వ్యాఖ్యలు - Udayam Digital
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యలపై భాజపా ఎంపీ మనన్ కుమార్ మిశ్రా తీవ్రంగా మండిపడ్డారు. దేశ విభజనకు, ఆర్టికల్ 370 విధింపునకు జవహర్ లాల్ నెహ్రూయే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. నెహ్రూ దేశాన్ని తీవ్రంగా నష్టపరిచారని, ఆ నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయన్నారు. మోదీ నాయకత్వంలోనే భారతదేశ కీర్తి నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని మిశ్రా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...