వార్తలకు తిరిగి వెళ్లండి
భోజ్పూర్ ఎన్కౌంటర్: ఎస్పీపై మృతుడి తల్లి సంచలన ఆరోపణలు
అనురూప్ గౌడ్ Jun 27, 2026 4:56 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

బీహార్లోని భోజ్పూర్లో జరిగిన భరత్ భూషణ్ తివారీ ఎన్కౌంటర్పై తీవ్ర కలకలం రేగుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తన కుమారుడిని చంపేశారని మృతుడి తల్లి ఆశాదేవి సంచలన ఆరోపణలు చేశారు.
ప్రస్తుత దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. మీడియాకు నిజాలు చెబితే మరో కుమారుడిని కూడా చంపేస్తామని ఎస్పీ బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...