Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

క్యాన్సర్‌ బారిన పడ్డానని.. బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

Sonia Singh May 31, 2026 6:02 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago
క్యాన్సర్‌ బారిన పడ్డానని.. బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య - Udayam Digital
ముంబైలో ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న విశాల్ జైశ్వాల్ (39) వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ పరీక్షల్లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో సైనిక్‌పురిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...