Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ రంగంలో మందగమనం

Follow Udayam on Google
ప్రైవేట్ రంగంలో మందగమనం - Udayam
డిమాండ్ తగ్గడం, ద్రవ్యోల్బణంతో జూలైలో భారత ప్రైవేట్ రంగ కార్యకలాపాలు మూడేళ్ల కనిష్టానికి తగ్గాయి. హెచ్‌ఎస్‌బీసీ కాంపోజిట్ పీఎంఐ సూచీ 57.1 నుంచి 54.3కి పడిపోగా, సేవల రంగం తీవ్రంగా మందగించింది. ఇంధనం, రవాణా వ్యయాలు పెరగడంతో కంపెనీల ఖర్చులు పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం ఉన్నప్పటికీ, ఉపాధి కల్పన మాత్రం స్వల్పంగా కొనసాగింది.

Comments

G
Loading comments...