Back to feed
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీల నియామకం
Vishal Bhatia Jun 01, 2026 5:18 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

సుప్రీంకోర్టుకు ఐదుగురు నూతన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. కొలీజియం సిఫార్సు చేసిన జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణ్ పళ్లి, మరియు సీనియర్ న్యాయవాది వి. మోహన ఈ జాబితాలో ఉన్నారు.
ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందిన వి. మోహన నియామకంతో సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య రెండుకు చేరింది.
Comments
Loading comments...



