వార్తలకు తిరిగి వెళ్లండి

మెకావులో జరుగుతున్న 11వ సాండా ఉషు వరల్డ్ కప్లో భారత క్రీడాకారిణి అపర్ణ దహియా సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల 52 కిలోల విభాగం ఫైనల్లో వియత్నాంకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ను ఓడించి ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో భారత్కు ఇదే మొదటి స్వర్ణం కావడం విశేషం. గత ప్రపంచ ఛాంపియన్షిప్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ అపర్ణ అద్భుత విజయాన్ని అందుకుంది.
Comments
Loading comments...

