Back to feed
అమర రాజా రూ.1,700 కోట్ల పెట్టుబడులు
Vikram Singh May 29, 2026 5:39 AM అల్ ఇండియా 7 views1 day ago

అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల నుండి రూ.1,700 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో రూ.400 కోట్లు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్లాంటు విస్తరణకు కేటాయించింది.
మిగిలిన రూ.1,200 కోట్లను మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని లిథియం అయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ కోసం వెచ్చించనుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఇక్కడ తొలిదశ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది.
Comments
Loading comments...



