Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ కూటమిపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు?

సంజయ్ రెడ్డి Jun 23, 2026 10:14 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
BRICS కూటమి సాధారణమైనది కాదని జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పేర్కొన్నారు. ఇది 4.2 బిలియన్ల జనాభాకు నిలయమని, ప్రపంచ సంపదకు 31.5 ట్రిలియన్ డాలర్ల సహకారం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. సదస్సులో ఆయన ముందు ‘భారత్’ అనే నేమ్‌ప్లేట్ ఉంచడం ద్వారా మాటలు లేకుండానే ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...