వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టిఎమ్సి ఓటమి తర్వాత, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ నేత సమంతకు స్థానికులు తీవ్ర పరాభవం సర్దారు. నడిరోడ్డుపై చెప్పుల దండ వేసి, గుడ్లు కొడుతూ, గుంజీలు తీయిస్తూ ఊరేగించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు టిఎమ్సి నేతలపై ఇలాంటి దాడులు జరుగుతుండటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలను కొందరు 'ప్రజా తీర్పు'గా అభివర్ణిస్తుంటే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని విమర్శకులు మండిపడుతున్నారు.
Comments
Loading comments...

