వార్తలకు తిరిగి వెళ్లండి
పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం
అనురూప్ గౌడ్ Jun 24, 2026 10:48 AM అల్ ఇండియా 7 viewsabout 13 hours ago

ఢిల్లీ నుండి అమృత్సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. దీనిపై పాక్ ఎయిర్ ట్రాఫిక్ అథారిటీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని వెంటనే ఢిల్లీకి మళ్లించి, తనిఖీల అనంతరం సురక్షితంగా అమృత్సర్కు చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...