Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3వేల నకిలీ ఐటీ రిటర్న్స్: ₹65 కోట్ల స్కామ్‌

Follow Udayam on Google
రవళి దేవి Jul 18, 2026 2:38 PM జాతీయంGeneral
3వేల నకిలీ ఐటీ రిటర్న్స్: ₹65 కోట్ల స్కామ్‌ - Udayam
మీరట్‌కు చెందిన నాన్సీ అగర్వాల్ (30) కేవలం 25 చదరపు గజాల చిన్న ఇంట్లో ఉంటూనే రూ. 65 కోట్ల భారీ ఆదాయపు పన్ను రీఫండ్ మోసానికి పాల్పడింది. రాజకీయ విరాళాల పన్ను మినహాయింపు (సెక్షన్ 80GGC) ఆధారంగా దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా నకిలీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన ఈమెను ఐటీ అధికారులు కీలక సూత్రధారిగా గుర్తించారు.

Comments

G
Loading comments...