Back to feed




హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం: ఏప్రిల్ 30లోగా టేకోవర్.
Udayam Digital Staff Apr 24, 2026 5:50 AM హైదరాబాద్ 4 views15 days ago

హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఏప్రిల్ 30 నాటికి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం ఐఆర్ఎఫ్సీ రూ. 13,615 కోట్ల రుణం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు జరిగిన ఒప్పందాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నిర్వహణలో అంతరాయం కలగకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న ఎల్అండ్టీకి చెందిన 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
11 minutes ago
తెలంగాణ
హైదరాబాద్కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్ప్లాన్
36 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ