Back to feed




హైదరాబాద్లో దారుణం: వీధి కుక్కల రక్తంతో వ్యాపారం!
Udayam Digital Staff Apr 28, 2026 9:10 AM హైదరాబాద్ 9 views11 days ago

హైదరాబాద్ షేక్పేటలోని ఓ వెటర్నరీ హాస్పిటల్లో దారుణమైన రక్త వ్యాపారం వెలుగుచూసింది. వీధి కుక్కలను బంధించి రక్తం సేకరిస్తూ, ఒక్కో ప్యాకెట్ రూ. 25 వేలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఫిర్యాదు చేయడంతో, జీహెచ్ఎంసీ, జంతు సంక్షేమ బోర్డు అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
11 minutes ago
తెలంగాణ
హైదరాబాద్కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్ప్లాన్
36 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ