Back to feed




పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
Udayam Digital Staff Apr 28, 2026 9:21 AM హైదరాబాద్ 7 views11 days ago

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రోహిత్రెడ్డి ప్రతిరోజూ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, తన పాస్పోర్టును పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
11 minutes ago
తెలంగాణ
హైదరాబాద్కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్ప్లాన్
36 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ