Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో మోదీ పర్యటన: పరేడ్ గ్రౌండ్స్ వేదికగా కీలక నిర్ణయాలేనా?

Udayam Digital Staff Apr 25, 2026 11:01 AM హైదరాబాద్ 5 views14 days ago
తెలంగాణలో మోదీ పర్యటన: పరేడ్ గ్రౌండ్స్ వేదికగా కీలక నిర్ణయాలేనా? - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ మే 9న తెలంగాణకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని రాకతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...