Back to feed




తెలంగాణలో ప్రధాని మోదీ పవర్ షో: మే 10న 'జనాగ్రహ సభ
Udayam Digital Staff Apr 29, 2026 9:14 AM హైదరాబాద్ 13 views10 days ago

ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే ఈ బహిరంగ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ సభను నిర్వహిస్తోంది. సుమారు మూడు లక్షల మందితో జరగనున్న ఈ సభ ద్వారా తమ రాజకీయ బలాన్ని చాటాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
11 minutes ago
తెలంగాణ
హైదరాబాద్కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్ప్లాన్
36 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ