వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని 102 ఎకరాల వివాదాస్పద భూమిని 'రిజర్వ్ ఫారెస్ట్'గా ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో దశాబ్దాల న్యాయపోరాటం ముగిసింది.
సాలార్జంగ్ వారసుల క్లెయిమ్లకు ఈ తీర్పుతో చెక్ పడింది. ఈ నిర్ణయంతో విలువైన అటవీ సంపదకు శాశ్వత రక్షణ లభించింది.
Comments
Loading comments...

