Back to feed




కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్రావులకు భారీ ఊరట.. హైకోర్టు కీలక తీర్పు!
Udayam Digital Staff Apr 22, 2026 5:41 AM హైదరాబాద్ 9 views17 days ago

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నిబంధనలను పాటించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులకు భారీ ఊరట లభించింది.
కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. జీవో 6పై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
18 minutes ago
తెలంగాణ
హైదరాబాద్కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్ప్లాన్
43 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ