Back to feed



కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి శ్రీధర్ బాబు
Udayam Digital Staff May 01, 2026 5:58 PM మంచిర్యాల 3 views8 days ago
మే డే వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి యాంకర్. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మేడే దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. మేడే సందర్భంగా కార్మికులతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
18 minutes ago
తెలంగాణ
హైదరాబాద్కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్ప్లాన్
43 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ