వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి నిర్మాణ అనుమతుల కోసం రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన బోరబండ జీహెచ్ఎంసీ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత ఏసీబీ అధికారులకు చిక్కారు. సోమవారం యూసుఫ్గూడ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మీ సేవ దరఖాస్తు ప్రాసెసింగ్ కోసం బాధితుడిని వేధించినందుకు ఆమెపై కేసు నమోదైంది. నిందితురాలిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...

