వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ (PRC) నివేదికను సత్వరమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 100 రోజుల్లో పదవీ విరమణ ప్రయోజనాల కోసం రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తామని, వచ్చే నెల 1 నాటికి ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తామని ప్రకటించారు.
గడిచిన రెండేళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Comments
Loading comments...

