Back to feed




ఉద్యోగుల నిరసన సెగ: సమస్యలపై నివేదికలకు ప్రభుత్వ ఆదేశం!
Udayam Digital Staff Apr 29, 2026 6:47 AM హైదరాబాద్ 10 views10 days ago

ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పీఆర్సీ, డీఏ, హెల్త్ స్కీమ్ వంటి అంశాలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అన్ని శాఖలకు జీఏడీ ఆదేశించింది. మే 1లోగా నివేదికలు అందజేయాలని స్పష్టం చేసింది.
వచ్చే నెల 5న ఉద్యోగ సంఘాల జేఏసీ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ కసరత్తు కీలకంగా మారింది. నివేదికలను పరిశీలించి, కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
16 minutes ago
తెలంగాణ
హైదరాబాద్కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్ప్లాన్
41 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ