వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కొండపర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి అడవిలోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి జరిగిన ఈ ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ నుండి ఏటూరు నాగారానికి వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...

