Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

హై-వాల్యూ లావాదేవీలకు పాన్ తప్పనిసరి

Udayam Digital Staff Apr 28, 2026 8:55 AM అల్ ఇండియా 9 views11 days ago
హై-వాల్యూ లావాదేవీలకు పాన్ తప్పనిసరి - Udayam Digital
రూ. 50 వేలు దాటే ఆర్థిక లావాదేవీల విషయంలో కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. బంగారం, వాహనాలు, స్థిరాస్తుల కొనుగోలుకు ఇకపై పాన్ కార్డు ఖచ్చితంగా సమర్పించాలి. గతంలో వాడుకలో ఉన్న ఫామ్-97 ఇకపై చెల్లుబాటు కాదు. నిబంధనలను మరింత కఠినం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...