వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ, హరియాణాల్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ప్రముఖ ఆలయాలు, మిలిటరీ క్యాంపులే లక్ష్యంగా ఐఎస్ఐ పన్నిన రెక్కీని దిల్లీ స్పెషల్ సెల్ గుర్తించింది.
షహజాద్ భట్ మాడ్యూల్కు చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించే ప్లాన్ను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...

