వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖను ఇకపై 'ఏఐపట్నం'గా పిలవాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కోరారు. చంద్రబాబు విజన్తో విశాఖ ఐటీ హబ్గా మారుతుందని, గూగుల్ డేటా సెంటర్ రాకతో నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు.
ఏపీకి రైల్వే నిధులు రూ.10వేల కోట్లకు పెరిగాయని ఆయన తెలిపారు. అమరావతి-హైదరాబాద్ మధ్య త్వరలో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

