వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలోని అనేక వర్సిటీలకు ఏయూ దిక్సూచిగా నిలుస్తుందని, ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికే గర్వకారణమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 58 దేశాల విద్యార్థులు చదువుతున్న ఏయూ, ఎందరో దిగ్గజాలను తీర్చిదిద్దిన విజ్ఞాన కేంద్రమని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొనియాడారు.
Comments
Loading comments...

