వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్థాంగ్ పేరుతో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారికంగా ఆమోదం తెలిపారు.
దీంతో లద్దాఖ్లో మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ మార్పుల వల్ల స్థానికులకు మెరుగైన ఉపాధి, అభివృద్ధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

