Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రాష్ట్రంలో భానుడి భగభగలు: 44.5 డిగ్రీల రికార్డు నమోదు!

Udayam Digital Staff Apr 21, 2026 6:19 AM హైదరాబాద్ 4 views18 days ago
రాష్ట్రంలో భానుడి భగభగలు: 44.5 డిగ్రీల రికార్డు నమోదు! - Udayam Digital
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వగా, మిగిలిన జిల్లాల్లో 42 నుండి 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్ర ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో ఒకటి నుండి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Comments

G
Loading comments...