Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రాయలసీమకు బుల్లెట్ కళ: రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఏపీ గ్రీన్ సిగ్నల్!

Udayam Digital Staff May 07, 2026 5:30 AM అమరావతి 2 views2 days ago
రాయలసీమకు బుల్లెట్ కళ: రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఏపీ గ్రీన్ సిగ్నల్! - Udayam Digital
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశం రూ. 2,00,964 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ కేంద్రం, విశాఖలో రిలయన్స్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 38,722 మందికి కొత్తగా ఉపాధి లభించనుంది. అదానీ, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఏపీ పారిశ్రామికంగా సరికొత్త పుంతలు తొక్కబోతోంది.

Comments

G
Loading comments...