Back to feed




యానాంలో మల్లాడి జయకేతనం: 4,568 ఓట్ల మెజారిటీతో విజయం
Udayam Digital Staff May 04, 2026 7:10 AM అల్ ఇండియా 7 views5 days ago

పుదుచ్చేరిలోని యానాం నియోజకవర్గంలో ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్పై 4,568 ఓట్ల మెజారిటీతో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు.
ఈ ఎన్నికల్లో మల్లాడికి 19,863 ఓట్లు రాగా, అశోక్కు 15,295 ఓట్లు దక్కాయి. యానాం ఓటర్లు మరోసారి మల్లాడి నాయకత్వానికే జై కొట్టారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
33 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ