Back to feed




మే 4 తర్వాత ఫైల్స్ బయటపెడతాం: ప్రధాని మోదీ.
Udayam Digital Staff Apr 24, 2026 8:38 AM అల్ ఇండియా 8 views15 days ago

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దమ్దమ్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. తొలిదశలో భారీ ఓటింగ్ నమోదవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇది టీఎంసీలో భయం పెంచిందని ఆయన విమర్శించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ ‘జంగిల్ రాజ్’ అంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత, రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయం, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ను బయటపెడతామని మోదీ హామీ ఇచ్చారు. ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
32 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
44 minutes ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ