Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మహిళల మసీదు ప్రవేశంపై సుప్రీంకోర్టులో వాదనలు.

Udayam Digital Staff Apr 24, 2026 4:35 AM అల్ ఇండియా 1 views15 days ago
మహిళల మసీదు ప్రవేశంపై సుప్రీంకోర్టులో వాదనలు. - Udayam Digital
ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేయవచ్చని, ఇస్లాంలో ఎటువంటి ఆంక్షలు లేవని ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే మహిళలు ఇంటి వద్దే నమాజ్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారని బోర్డు వివరించింది. మరోవైపు మతాచారాలపై న్యాయ నిర్ణయాల్లో 'వాట్సప్ యూనివర్సిటీ' ప్రచారాలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మేధావుల అభిప్రాయాలను గౌరవిస్తామని, కానీ చట్టపరమైన తీర్పులపై సోషల్ మీడియా చర్చల ప్రభావం ఉండదని ధర్మాసనం పేర్కొంది.

Comments

G
Loading comments...