వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలు ముగియగానే కేంద్రం ఇంధన ధరల పెంపునకు సిద్ధమైంది. వారం రోజుల్లో పెట్రోల్, డీజిల్పై రూ. 5 వరకు, గృహ వినియోగ గ్యాస్పై రూ. 50 వరకు పెరిగే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధర పెరగగా, తాజా పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.
Comments
Loading comments...

