Back to feed




భారత్-దక్షిణ కొరియా మధ్య కీలక ఒప్పందాలు; వాణిజ్య లక్ష్యాన్ని పెంచుకున్న ఇరు దేశాలు.
Udayam Digital Staff Apr 20, 2026 10:52 AM అల్ ఇండియా 5 views19 days ago

భారత్లో పర్యటిస్తున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మ్యూంగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. చిప్స్ నుండి షిప్స్, టెక్నాలజీ నుంచి ఎనర్జీ వరకు పలు రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి.
భారత్-దక్షిణ కొరియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత 27 బిలియన్ డాలర్ల నుండి 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
37 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ