Back to feed




ప్రయాణికులకు శుభవార్త: అకోలా-తిరుపతి మధ్య వారపు రైలు పరుగులు!
Udayam Digital Staff Apr 29, 2026 6:35 AM అమరావతి 14 views10 days ago

అకోలా-తిరుపతి మధ్య వారపు రైలు సేవలను రైల్వే అధికారులు ప్రకటించారు. మే 3 నుంచి 17430 రైలు ప్రతి శుక్రవారం అకోలాలో బయలుదేరి శనివారం తిరుపతికి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 17429 రైలు మే 8 నుండి ప్రతి ఆదివారం తిరుపతిలో మధ్యాహ్నం బయలుదేరి సోమవారం అకోలా చేరుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా సాగే ఈ రైలు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
7 minutes ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్