Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పుత్తడి ధరకు రెక్కలు

Udayam Digital Staff May 07, 2026 6:37 AM అల్ ఇండియా 3 views2 days ago
పుత్తడి ధరకు రెక్కలు - Udayam Digital
అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో తులం బంగారం రూ.2,900 పెరిగి రూ.1.55 లక్షలకు చేరగా, హైదరాబాద్‌లో పది గ్రాముల ధర రూ.1,51,310 పలికింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం పసిడికి డిమాండ్ పెంచింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలోకు రూ.7 వేలు ఎగబాకింది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.2.70 లక్షలుగా నమోదైంది. పారిశ్రామిక వర్గాల నుండి కొనుగోళ్లు పెరగడం వల్ల వెండి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.

Comments

G
Loading comments...