Back to feed




పంజాబ్ రాజకీయ రచ్చ: రాష్ట్రపతికి మాన్ ఫిర్యాదు
Udayam Digital Staff May 06, 2026 8:39 AM అల్ ఇండియా 0 views3 days ago

ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సీఎం భగవంత్ మాన్ రాష్ట్రపతిని కలిశారు. 90 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి, చర్యలకు డిమాండ్ చేశారు.
మరోవైపు, ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని రాఘవ్ చడ్ఢా బృందం ఆరోపించింది. విజిలెన్స్ సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమను వేధిస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
33 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ