వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సీఎం భగవంత్ మాన్ రాష్ట్రపతిని కలిశారు. 90 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి, చర్యలకు డిమాండ్ చేశారు.
మరోవైపు, ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని రాఘవ్ చడ్ఢా బృందం ఆరోపించింది. విజిలెన్స్ సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమను వేధిస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

