Back to feed




నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.
Udayam Digital Staff Apr 18, 2026 10:15 AM అల్ ఇండియా 19 views21 days ago

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో, ఆయన ప్రసంగంపై దేశవ్యాప్తంగా భారీ ఉత్కంఠ నెలకొంది.
ఈ బిల్లు వీగిపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రధాని, ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు. దీనిపై ఆయన ఎటువంటి కీలక ప్రకటనలు చేస్తారోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఈ ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
33 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ