Back to feed




తీరని వేదన నుంచి చారిత్రక విజయం.
Udayam Digital Staff May 05, 2026 5:18 AM అల్ ఇండియా 6 views4 days ago

ఆర్జీ కార్ బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ పణిహతిలో బీజేపీ తరపున ఘనవిజయం సాధించారు. టీఎంసీ అభ్యర్థిపై 28,336 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె గెలుపొందారు.
న్యాయం కోసం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆమె చేసిన పోరాటానికి ఈ ఫలితం నిదర్శనంగా నిలిచింది. తన కుమార్తె హత్యాచారానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టడంలో ఆమె విజయం సాధించారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
32 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
44 minutes ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ