Back to feed




టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో మహిళా ఉద్యోగులపై వేధింపులు; వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి వేధించినట్లు పోలీసుల గుర్తింపు.
Udayam Digital Staff Apr 16, 2026 7:07 AM అల్ ఇండియా 6 views23 days ago

టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వ్యవస్థీకృత వేధింపుల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఒక ముఠాగా ఏర్పడిన ఏడుగురు పురుష ఉద్యోగులు, బాధితులను భయపెట్టిన హెచ్ఆర్ హెడ్ సహా మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
లైంగిక వేధింపులు, మత మార్పిడి యత్నాల వంటి తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు తమ హోదాను దుర్వినియోగం చేస్తూ మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని, బాధితులు ఫిర్యాదు చేయకుండా హెచ్ఆర్ విభాగమే అడ్డుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
37 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ