వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో జరిగిన టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ, పసుపు జెండా పౌరుషం ఏనాడూ తగ్గలేదని, కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన ఉద్ఘాటించారు.
సీనియర్లు, కొత్తవారి కలయికతో రూపొందించిన ఈ కమిటీలు పార్టీని మరింత బలోపేతం చేస్తాయని ఆయన తెలిపారు. భవిష్యత్తు ఎన్నికల్లో మరింత మెరుగైన ఓట్ల శాతాన్ని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

